కాలిబూడిదైన రూ.5.80 లక్షలు
అనుమానితుడి ఆత్మహత్య
హిందూపురం, పరిగి, న్యూస్టుడే: అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగెనహళ్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో చోరీకి యత్నించి విఫలమవడంతో ఏటీఎం యంత్రాన్ని పెట్రోలు పోసి