దుర్గాప్రసాద్ ఈ నెల ఈనెల 13న ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు.. అతడి ఆచూకీ రెండు రోజులైనా తెలియకపోవడంతో తండ్రి వీరబాబు ఈనెల 15న బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తూ.గో జిల్లా
వేరొక ప్రాంతంలో హత్య చేసి, ఆపై తలను, మొండేన్ని వేరుచేసి, సంచిలో మూట కట్టి, ఇక్కడికి తీసుకువచ్చి పడవేసి ఉంటారని అనుమానిస్తున్నారు. చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికితీసి రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసును బొమ్మూరు, రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలతో హత్య చేశారా.. ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయో అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తూ.గో: ఈ నెల 15న యువకుడు మిస్సింగ్.. తల, మొండెం వేరు చేసి సంచిలో కట్టి దారుణంగా తూ.గో: ఈ నెల 15న యువకుడు మిస్సింగ్.. తల, మొండెం వేరు చేసి సంచిలో కట్టి దారుణంగా